
కూటమి నాయకులు ఆద్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం, గ్రామంలో బూత్ నెంబర్ 25 లో
కూటమి నాయుకుల ఆద్వర్యంలో
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి అని దళితుల హక్కులకోసం, సామాజిక న్యాయం కోసం పని చేసిన వ్యక్తి అని, వీరు
1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్ లోని ఓక గ్రామంలో జన్మించారని, ఆయన తల్లిదండ్రులు రాంజీ మాలోజి సాక్వాల్, భిమాబాయ్ లు,
వీరు పలు డిగ్రీలు పోందారు , మరియు పలు భాషలు నేర్చుకున్నారు
భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు ముసాయిదా కమిటీ అధ్యక్షులు గా వ్యవహరించారు
వీరు 1956 డిసెంబర్ 6 న మరణించారు అని
వీరిని ప్రత్యేకంగా
భారత రాజ్యాంగ పితామహుడు గా దళితుల హిరోగా గౌరవిస్తారని నాయకులు కొనియాడారు
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు
ఆది మూలం నాగ్ మోహన్ శర్మ,విజ్జిగిరి నరసింహారావు,
నెక్కళ్ళపు వేంకటేశ్వరావు చౌదరి మాజీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి
ఆది మూలం హేమంత్,
టిడిపి పార్టీ నాయకులు కంచర్ల హనుమంతురావు, బోర్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు